Congress MLA Tickets: ద‌ర‌ఖాస్తు చేసుకుంది వీరే

కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థుల (congress mla tickets) దరఖాస్తుకు నేడే చివరి రోజు. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకున్న కాంగ్రెస్ నాయ‌కులు వీరే..!

కొడంగల్ – రేవంత్ రెడ్డి

ఎల్బీ నగర్ – మధు యాష్కీ గౌడ్, మల్ రెడ్డి రంగారెడ్డి

నాగార్జున సాగర్ – కుందూరు జానారెడ్డి, జానా ఇద్దరు కుమారులు రఘువీర్ రెడ్డి, జయవీర్ రెడ్డి

ఆందోల్ – దామోదర రాజనర్సింహ, కూతురు త్రిష పేరుతో మరో దరఖాస్తు

ములుగు – ధనసరి అనసూయ

పినపాక – సీతక్క కుమారుడు సూర్యం

హుజుర్ నగర్ – ఉత్తమ్ కుమార్ రెడ్డి

కోదాడ – ఉత్తమ్ భార్య పద్మావతి

మిర్యాలగూడ – కుందూరు రఘువీర్ రెడ్డి

కరీంనగర్ – రమ్యా రావు మరియు ఆమె కుమారుడు రితేష్ రావు

ముషీరాబాద్ – అంజన్ కుమార్ యాదవ్ మరియు ఆయన కుమారుడు అనిల్ యాదవ్కుమారుడు

మునుగోడు – పున్నా కైలాష్ నేత

ఖైరతాబాద్ – విజయారెడ్డి, రోహిణ్ రెడ్డి, వినోద్ రెడ్డి

కాసేపట్లో మధిర టికెట్ కోసం దరఖాస్తు చేసుకోనున్న భట్టి విక్రమార్క (congress mla tickets)