Telangana Assembly: అసెంబ్లీ స్పీక‌ర్‌గా తొలి ద‌ళిత నేత‌..!

Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ స్పీక‌ర్‌గా గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్‌ను (gaddam prasad kumar) అధిష్ఠానం ఏక‌గ్రీవంగా ఎన్నుకుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత స్పీక‌ర్‌గా ఎంపికైన తొలి ద‌ళిత నేత ఇత‌నే కావ‌డం విశేషం. ప్ర‌సాద్ కుమార్ దాదాపు అన్ని పార్టీలు మ‌ద్ద‌తు ఇచ్చాయి కానీ BJP నేత‌లు మాత్రం వ్య‌తిరేకించారు. అయిన‌ప్ప‌టికీ మెజారిటీ పార్టీలు ఆయ‌న్నే ఎన్నుకోవ‌డంతో తెలంగాణ శాస‌న‌స‌భ స్పీక‌ర్‌గా ఈరోజు ప్ర‌మాణ స్వీకారం చేసారు.