Ambati Rayudu: జ‌గ‌న్‌ని క‌లిసిన రాయుడు.. టికెట్ ఫిక్స్!?

Tadepalli: ఇటీవ‌ల రిటైర్ అయిన క్రికెట‌ర్ అంబ‌టి రాయుడు (ambati rayudu).. ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ (cm jagan) రెడ్డిని క‌లిసారు. తాడేప‌ల్లిగూడెంలోని క్యాంప్ ఆఫీస్‌లో వీరిద్ద‌రూ స‌మావేశ‌మయ్యారు. త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే ఏపీ ఎన్నిక‌ల్లో (ap elections) రాయుడికి గుంటూరు ఎంపీగా టికెట్ ఇచ్చే అవ‌కాశం ఉంద‌ని ఎప్ప‌టినుంచో టాక్ ఉంది. మ‌రి ఇప్పుడు దేని గురించి చ‌ర్చించార‌న్న‌ది తెలియాల్సి ఉంది. అంబ‌టి రాయుడు YCPలోనే చేర‌తాడ‌న్న క్లారిటీ మాత్రం వ‌చ్చేసింది.