Karnataka Elections: క‌న్న‌డ రాజ్యం కాంగ్రెస్‌దే..రేపే CM అనౌన్స్‌మెంట్

Bengaluru: మొత్తానికి ఉత్కంఠ‌కు తెర‌ప‌డింది. క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల్లో(karnataka elections) కాంగ్రెస్(congress) అధిక మెజార్టీతో క‌న్న‌డ రాజ్యంలో గెలిచేసింది. ఫైన‌ల్ రిజ‌ల్ట్ ఇంకా రాక‌పోయినప్ప‌టికీ.. కాంగ్రెసే ముందు నుంచి లీడింగ్‌లో ఉండ‌డంతో క‌న్న‌డ రాజ్యం ఆ పార్టీదే అని స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఇక ముఖ్య‌మంత్రి అభ్య‌ర్ధిని రేపు ప్ర‌క‌టించ‌నున్నారు. ఎమ్మెల్యేలంతా క‌లిసి సీఎం అభ్య‌ర్ధిని ఎంచుకుంటార‌ని, ఫైన‌ల్ డెసిష‌న్ కాంగ్రెస్ అగ్రనేత‌లే తీసుకుంటార‌ని మాజీ సీఎం సిద్ధ‌రామయ్య తెలిపారు.