కాకినాడ‌లో గంద‌ర‌గోళం.. జ‌న‌సేన నేత ఫోటోపై సంత‌కం

confusion in kakinada polling booth

Janasena: కాకినాడ నియోజ‌క‌వ‌ర్గంలో గంద‌ర‌గోళం నెల‌కొంది. జ‌న‌సేన ఎంపీ అభ్య‌ర్ధి తంగెళ్ల ఉద‌య్ శ్రీనివాస్ ఫోటోపై సంత‌కం చేసిన‌ట్లు ఉండ‌టంతో జ‌న‌సేన శ్రేణులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఆయ‌న ఫోటో క‌నిపించ‌కుండా ఉండ‌టంతో ప్ర‌జ‌లు ఆయ‌న‌కు ఓటు వేసే స‌మ‌యంలో క‌న్‌ఫ్యూజ్ అవుతారంటూ ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.