Vijayawada Floods: సీఎం స‌హాయ‌నిధికి 400 కోట్లు

cm relief fund gets 400 crores for vijayawada floods

Vijayawada Floods: విజ‌య‌వాడ‌ను వ‌ర‌ద‌లు ముంచెత్తిన నేప‌థ్యంలో ఎంద‌రో సినీ, రాజ‌కీయ‌, వ్యాపార‌, క్రీడా ఇలా వివిధ రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు ముందుకొచ్చి భూరి విరాళాలు సాయం చేసారు. వీరే కాకుండా ఎంద‌రో సామాన్యులు కూడా త‌మ‌కు తోచినంత ఇచ్చారు. ఇలా ఇప్ప‌టివ‌ర‌కు సీఎం స‌హాయ నిధికి అందిన విరాళాలు రూ.400 కోట్లు. ఒక‌ర‌కంగా చెప్పాలంటే ఇది రికార్డే.