G20 Summit: ఇలాంటివి ప్ర‌జాస్వామ్యం లేనిచోటే జ‌రుగుతాయ్

జీ20 స‌మ్మిట్‌కు (g20 summit) కాంగ్రెస్ చీఫ్ మ‌ల్లికార్జున్ ఖ‌ర్గేను (mallikarjun kharge) ఆహ్వానించ‌క‌పోవ‌డంపై మండిప‌డ్డారు కాంగ్రెస్ సీనియ‌ర్ నేత చిదంబ‌రం (chidambaram). ఈరోజు రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌లో జీ20 స‌మ్మిట్ సంద‌ర్భంగా డిన్న‌ర్ ఏర్పాటుచేయ‌నున్నారు. ఆల్మోస్ట్ అంద‌రికీ డిన్న‌ర్ ఆహ్వానం అందింది కానీ మ‌ల్లికార్జున్ ఖ‌ర్గేకి మాత్రం అంద‌లేదు. దీనిపై చిదంబరం స్పందిస్తూ.. ఇలాంటివి ప్ర‌జాస్వామ్యం లేని దేశాల్లోనే జ‌రుగుతుంటాయ‌ని అన్నారు.