Achutapuram Accident: పేరు ప్రభుత్వానిది.. చెక్ కంపెనీది

chadrababu naidu pays one crore through another company

Achutapuram Accident: ఇటీవ‌ల అచ్యుతాపురంలోని సెజ్‌లో సిన‌ర్జిన్ ఫార్మా కంపెనీలో రియాక్ట‌ర్ పేలి దాదాపు 17 మంది మృత్యువాత‌ప‌డిన సంగ‌తి తెలిసిందే. మృతుల కుటుంబాల‌కు ప్ర‌భుత్వం రూ.1 కోటి ప‌రిహారంగా ప్ర‌క‌టించింది. అయితే ప‌రిహారం ప్ర‌భుత్వానిదే అయినా ఆ చెక్కు పంపిణీ చేసింది మాత్రం సిన‌ర్జిన్ ఫార్మా కంపెనీదేన‌ట‌. ప‌రిహారం ప్ర‌భుత్వం చెల్లించింది అని చెప్పారు కానీ వారికి ఇచ్చిన చెక్కును ప‌రిశీలించ‌గా.. అది సిన‌ర్జిన్ కంపెనీద‌ని తెలుస్తోంది.

achutapuram accident