AP Elections: సీట్లు రెడీ.. త్వ‌ర‌లో కీల‌క ప్ర‌క‌ట‌న‌..!

AP Elections: ఏపీ ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న నేపథ్యంలో TDP అధినేత చంద్ర‌బాబు నాయుడు.. (chandrababu naidu) జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను (pawan kalyan) క‌లిసారు. ఇద్ద‌రూ క‌లిసే ఎన్నిక‌ల బ‌రిలో దిగుతున్న నేప‌థ్యంలో జ‌న‌సేన‌కు సీట్లు కేటాయింపు అంశంపై చ‌ర్చించిన‌ట్లు తెలుస్తోంది. TDP సీట్ల షేరింగ్‌పై జ‌నసేనాని కూడా సంతృప్తిక‌రంగా ఉన్నారు. త్వ‌ర‌లో కీల‌క ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌నుంది.