Chandrababu Naidu: ఒక పెగ్గు వేయాలంటే రేట్లు పెంచేసారు

AP: రాయ‌ల‌సీమ‌లో ప‌ర్య‌టిస్తున్న TDP అధినేత చంద్ర‌బాబు నాయుడు (chandrababu naidu) ప్ర‌జ‌ల‌తో స‌ర‌దాగా మాట్లాడారు. రోజంతా క‌ష్ట‌పడి ప‌నిచేసి ఒక పెగ్గు వేయాల‌నుకుంటే వాటి రేట్లు కూడా పెంచేసార‌ని అన్నారు. “” ఇక్కడ నా తమ్ముళ్లలో మందు బాబులు ఉంటారు. రోజంతా కష్టపడతారు. ఒక పెగ్గు వేసుకుని ప‌డుకోవాలి అనుకుంటారు. కానీ రేట్లు పెరిగిపోయాయి. నాసిరకం సరుకు అమ్ముతున్నారు. నిజ‌మా కాదా “” అంటూ ఆయ‌న ప్ర‌శ్నించ‌డంతో అంతా న‌వ్వుకున్నారు.