Chandrababu Naidu: జగన్‌కి సభలో తగిన గౌరవం ఇవ్వండి

Chandrababu Naidu asks the cadre to respect jagan mohan reddy

Chandrababu Naidu: మాజీ ముఖ్య‌మంత్రి అయిన జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి అసెంబ్లీ సభలో తగిన గౌరవం ఇవ్వాల‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు పార్టీ నేత‌ల‌ను ఆదేశించారు. ఈ నిర్ణ‌యం ప‌ట్ల తెలుగు దేశం, జనసేన కార్యకర్తల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోంది. గతంలో చంద్ర‌బాబు పవన్ క‌ళ్యాణ్‌ల‌ పైన జ‌గ‌న్ అతను చేసిన, చేయించిన అఘాయిత్యాలు ఎలా మర్చిపోతాం ? అంటూ ప్రశ్నిస్తున్నారు.