Chamala Kiran Kumar Reddy: కిష‌న్ రెడ్డికి క‌ళ్లు దొబ్బినాయా..!

Chamala Kiran Kumar Reddy slams kishan reddy for spreading lies about congress

Chamala Kiran Kumar Reddy: భార‌తీయ జ‌న‌తా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్య‌క్షుడు కిష‌న్ రెడ్డికి క‌ళ్లు దొబ్బినాయా అంటూ కాంగ్రెస్ నేత చామ‌ల కిర‌ణ్‌కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. కిష‌న్ రెడ్డి ఊరికే మీడియా ముందుకు వ‌చ్చి కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఒక్క రూపాయి ఇవ్వ‌లేదు.. ఒక్క ప‌థ‌కం అమ‌లు చేయ‌లేదు అని వ్యాఖ్యానిస్తున్నార‌ని.. ఆల్రెడీ రైతు రుణ మాఫీ చేసామ‌ని అన్నారు. ఆయ‌న‌కు క‌ళ్లు దొబ్బినాయ్ కాబ‌ట్టి కాంగ్రెస్ పార్టీ అమ‌లు చేస్తున్న ప‌థ‌కాలు క‌నిపించ‌డంలేద‌ని మండిప‌డ్డారు.