Bonda Uma: ఎన్నిక‌ల త‌ర్వాత‌ KCR జ‌గ‌న్ చింత‌పిక్క‌లు ఆడుకుంటారు

Bonda Uma: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల్లో మ‌ళ్లీ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డే గెలుస్తార‌ని తెలంగాణ మాజీ ముఖ్య‌మంత్రి KCR వ్యాఖ్యానించ‌డంపై స్పందించారు తెలుగు దేశం పార్టీ నేత బోండా ఉమ‌. కేసీఆర్‌కే దిక్క‌లేద‌ని.. కేసీఆర్ ఫాం హౌస్‌లో జ‌గ‌న్ కోసం ఆయ‌న ఓ రూం కేటాయించార‌ని.. ఎన్నిక‌ల త‌ర్వాత అదే రూంలో ఇద్దరూ కూర్చుని చింతపిక్క‌లు ఆడుకుంటార‌ని ఎద్దేవా చేసారు. అహంకారుల‌కు, రాష్ట్రాన్ని దోచుకోవాల‌ని చూసేవారికి అధికారంలో ఉండే హ‌క్కు లేదని.. ఏపీలో జ‌గ‌న్‌కు జూన్ 4కు చివ‌రి రోజ‌ని ఆ త‌ర్వాత అత‌ను ఏపీ వ‌దిలి వెళ్లిపోతాడ‌ని బోండా ఉమ అన్నారు.

ALSO READ:

AP Elections: గ‌న్న‌వ‌రంలో TDPకి షాక్