Telangana Assembly: ప్ర‌మాణ స్వీకారానికి రాని BJP ఎమ్మెల్యేలు.. !

Telangana Assembly:  ఈరోజు తెలంగాణ తొలి అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభ‌మ‌య్యాయి. ప్రొటెం స్పీక‌ర్‌గా అక్బ‌రుద్దిన్ ఒవైసీ ప్ర‌మాణ స్వీకారం చేసిన త‌ర్వాత గెలిచిన ఎమ్మెల్యేలు ప్ర‌మాణ స్వీకారం చేసారు. అయితే BJP నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు మాత్రం రాలేదు. ముఖ్యంగా గోషామ‌హ‌ల్ ఎమ్మ‌ల్యే రాజా సింగ్ (raja singh) మాత్రం ఒవైసీ ఉంటే తాను అసెంబ్లీలో అడుగుపెట్ట‌న‌ని.. ఆయ‌న స‌మ‌క్షంలో ఎమ్మెల్యేగా ప్ర‌మాణ స్వీకారం చేయ‌న‌ని మొండికేస్తున్నారు.