BJP: తెలంగాణ‌లో కిష‌న్ రెడ్డి, ఏపీలో పురంధ‌రేశ్వ‌రి

Hyderabad: తెలంగాణలో జ‌ర‌గ‌బోయే అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో BJP తెలంగాణ‌లోని కేడ‌ర్‌లో మార్పులు చేస్తోంది. ఇప్ప‌టికే BJP తెలంగాణ అధ్య‌క్షుడిగా ఉన్న బండి సంజ‌య్‌ను (bandi sanjay) తీసేసి ఆ స్థానంలో మంత్రి కిష‌న్ రెడ్డిని (kishan reddy) నియ‌మించింది. ఇప్పుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్ BJP అధ్య‌క్షుడిగా ఉన్న సోము వీర్రాజును (somu veerraju) తొల‌గించింది. ఆయ‌న స్థానంలో పురంధ‌రేశ్వ‌రిని (satya kumar) నియ‌మించింది.