పోలింగ్ బూత్‌ల వ‌ద్ద ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంక‌ర్ దౌర్జ‌న్యం

bjp adilabad mla payal shankar creating ruckus at polling booths

Payal Shankar: భార‌తీయ జ‌న‌తా పార్టీకి చెందిన ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయ‌ల్ శంక‌ర్ పోలింగ్ బూత్‌ల వ‌ద్ద గంద‌ర‌గోళం సృష్టించారు. కాషాయ కండువాలు ధరించి పోలింగ్ బూత్‌ల‌లో తిరిగారు. ఇదేంట‌ని ప్రశ్నిస్తున్న ఆడవారిపై ఆయ‌న అనుచ‌రులు దాడికి దిగారు. ఈ ఘ‌ట‌నను అక్క‌డే ఉన్న ఇత‌ర ఓట‌ర్లు వీడియోలు తీయ‌డంతో వైర‌ల్‌గా మారింది.