Ayyanna Patrudu: బ్రాహ్మ‌ణి పాద‌యాత్ర చేసే అవ‌కాశం

TDP అధినేత చంద్ర‌బాబు నాయుడు (chandrababu naidu) అరెస్ట్ నేప‌థ్యంలో నారా లోకేష్ (nara lokesh) చేప‌డుతున్న యువ‌గ‌ళం పాద‌యాత్రకి బ్రేక్ ప‌డింది. అయితే.. పాద్ర‌యాత్ర‌ను నారా బ్రాహ్మ‌ణి (brahmani) చేత కొన‌సాగించే యోచ‌న‌లో లోకేష్ ఉన్న‌ట్లు TDP సీనియ‌ర్ నేత అయ్య‌న్న‌పాత్రుడు (ayyanna patrudu) వెల్ల‌డించారు. పాద‌యాత్ర చేయ‌డానికి బ్రాహ్మ‌ణి కూడా రెడీగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. బ్రాహ్మ‌ణి పాదయాత్ర చేస్తే TDPకి మ‌రింత స‌పోర్ట్ పెరిగే అవ‌కాశం ఉంద‌ని పార్టీ నేత‌లు ఆకాంక్షిస్తున్నారు.