Lok Sabha Elections: AAP నుంచి కేజ్రీవాలే PM అభ్య‌ర్ధి

రానున్న లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో (lok sabha elections) ప్ర‌ధాని అభ్య‌ర్థుల‌ను ప్ర‌తి పార్టీ సిద్ధం చేస్తోంది. కాంగ్రెస్ (congress) నుంచి రాహుల్ గాంధీ (rahul gandhi), ఆమ్ ఆద్మీ పార్టీ (aap) నుంచి అర‌వింద్ కేజ్రీవాల్ (arvind kejriwal), తృణ‌మూల్ కాంగ్రెస్ (tmc) నుంచి మ‌మ‌తా బెన‌ర్జీలు (mamata banerjee) పీఎం అభ్య‌ర్ధులుగా ఉన్నారు. దేశంలో ద్ర‌వ్యోల్బణం (ఇన్‌ఫ్లేష‌న్) ఎక్కువ‌గా ఉన్న‌ప్ప‌టికీ దేశ రాజ‌ధాని ఢిల్లీలో మాత్రం దాని ప్ర‌భావం త‌క్కువ‌గా ఉందంటే అందుకు కార‌ణం కేజ్రీవాలేన‌ని.. ఆయ‌న ప్ర‌ధాని అయితే దేశాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తార‌ని ఆప్ ప్ర‌తినిధి తెలిపారు.