Telangana: లోక్ స‌భ ఎన్నిక‌లు.. నేటి నుంచే టికెట్ ఆశావహుల దరఖాస్తులు స్వీకరణ

Telangana: లోక్‌సభ ఎన్నికల్లో (lok sabha elections) పోటీ చేయాలనుకుంటున్న ఆశావహుల నుంచి కాంగ్రెస్ (congress) అధిష్ఠానం దరఖాస్తులు ఈరోజు నుంచి స్వీకరిస్తోంది. నేటి నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకు దరఖాస్తులు తీసుకోనున్నారు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.25వేలు, ఇతరులు రూ.50వేలతో డీడీ తీసి దరఖాస్తు చేసుకోవాలని సీఎం, TPCC చీఫ్ రేవంత్ రెడ్డి (revanth reddy) తెలిపారు.