Chandrababu పై మరో కేసు.. A-2గా చేర్చిన‌ CID

మధ్యంత‌ర బెయిల్‌పై విడుద‌ల అయిన TDP అధినేత చంద్ర‌బాబు నాయుడుపై (chandrababu) AP CID మ‌రో కేసు న‌మోదు చేసింది. TDP హయాంలో ఇసుక పాలసీలో అవకతవకలు జరిగాయంటూ కేసు న‌మోదు చేసారు. FIRలో పీతల సుజాత, చంద్రబాబు, చింతమనేని ప్రభాకర్‌, దేవినేని ఉమ పేర్లు ఉన్నాయి. ఇసుక అక్రమాలు జరిగాయని APMDC ఇచ్చిన ఫిర్యాదు మేరకు చంద్ర‌బాబును AP CID A-2గా చేర్చింది.