TDP BJP Janasena: చ‌ర్చ స‌ఫ‌లం.. త్వ‌ర‌లో ప్ర‌క‌ట‌న‌

TDP BJP Janasena: కేంద్ర‌మంత్రి అమిత్‌షాతో జ‌న‌సేన, తెలుగు దేశం పార్టీ అధినేతలు పవన్ కళ్యాణ్, చంద్రబాబు భేటీ ముగిసింది. సీట్ల సర్దుబాటుపై మూడు పార్టీల మధ్య అవగాహన వ‌చ్చింది. త్వరలో అధికారిక ప్రకటన వెలువ‌డ‌నుంది. పొత్తులో భాగంగా భార‌తీయ జ‌న‌తా పార్టీకి 6 ఎమ్మెల్యే, 5 ఎంపీ సీట్లలో పోటీ చేసే అవకాశం ఉంది.