Ambati Rambabu: యాత్ర 2 చూసాను.. గుండెలు పిండేసింది

Ambati Rambabu: YSRCP మంత్రి అంబటి రాంబాబు.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి (YS Jagan Mohan Reddy) చేసిన పాద‌యాత్ర నేప‌థ్యంలో తీసిన యాత్ర 2 (Yatra 2) సినిమాను చూసార‌ట‌. మ‌హి వి రాఘ‌వ్ (Mahi V Raghav) తీసిన ఈ సినిమాలోని కొన్ని ఎమోష‌నల్ స‌న్నివేశాలు త‌న గుండెను పిండేసాయ‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు.