Ambati Rambabu: దిల్లీకి రాంబాబు.. బ్రో సినిమాపై ఫిర్యాదు

AP: YSRCP నేత అంబ‌టి రాంబాబు (ambati rambabu) ఈరోజు సాయంత్రం దిల్లీకి బ‌య‌లుదేర‌నున్నారు. బ్రో (bro) సినిమాకు అక్ర‌మ ఫండింగ్ జ‌రిగింద‌ని పార్టీ ఎంపీలతో కలిసి దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేయనున్నారు. సీనియ‌ర్ నేత విజయసాయి రెడ్డితో (vijay sai reddy) భేటీ తర్వాత ఈడీకి ఫిర్యాదు చేస్తార‌ట‌.