Ambati Rambabu: యజ్ఞాలు ప్రజల కోసమే.. వెన్నుపోటూ ప్రజల కోసమే!

Ambati Rambabu: TDP అధినేత చంద్ర‌బాబు నాయుడు (chandrababu naidu) త‌న నివాసంలో మ‌హాచండీ యాగం చేసారు. మూడు రోజుల పాటు జ‌రిగిన ఈ యాగం ఈరోజు ముగిసింది. దీనిపై YSRCP మంత్రి అంబ‌టి రాంబాబు సెటైర్ వేసారు. నేడు యజ్ఞాలు ప్రజలకోసమంటావు !నాడు వెన్నుపోటు ప్రజల కోసమే అన్నావు అనడానికి కాస్తంత సిగ్గుండాలి ! అంటూ ట్వీట్ చేసారు.