Narendra Modi స్పీచ్ మొద‌లెట్ట‌గానే త‌గ్గిన సంఖ్య‌

ఇస్రో (isro) చేపట్టిన చంద్ర‌యాన్-3 (chandrayaan 3) మిష‌న్ స‌క్సెస్ అయింది. విక్ర‌మ్ రోవ‌ర్ (vikram rover) చంద్రుడిపై కాలు మోపే దృశ్యాల‌ను వీక్షించేందుకు ఇస్రోతో పాటు వ‌ర్చువ‌ల్‌గా ప్రధాన మంత్రి న‌రేంద్ర మోదీ (narendra modi) కూడా పాల్గొన్నారు. అయితే చంద్ర‌యాన్-3 స‌క్సెస్ అయిన సంద‌ర్భంగా ఎప్పుడైతే మోదీ ప్ర‌సంగం మొద‌లుపెట్టారో అప్పటివ‌ర‌కు వీక్షిస్తున్న 80 ల‌క్ష‌ల సంఖ్య కాస్తా 60 ల‌క్ష‌ల‌కు ప‌డిపోవ‌డం గ‌మ‌నార్హం.