ఎగ్జిట్ పోల్స్ వెలువ‌డ‌నున్న నేప‌థ్యంలో ఏపీలో ల్యాండైన జ‌గ‌న్

ys jagan mohan reddy landed in ap ahead of results and exit polls

AP Elections: సార్వ‌త్రిక ఎన్నిక‌ల పోలింగ్ ఈరోజు ముగుస్తుండ‌డంతో.. సాయంత్రి ఎగ్జిట్ పోల్స్ వెలువ‌డ‌నున్నాయి. ఈనేప‌థ్యంలో ఆంద్ర‌ప్ర‌దేశ్ ఆప‌ద్ధ‌ర్మ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌న లండ‌న్ ప‌ర్య‌ట‌న‌ను ముగించుకుని విజ‌య‌వాడ‌లో ల్యాండ్ అయ్యారు. ఈ నేప‌థ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ నేత‌లు బొకేల‌తో ఆయ‌న‌కు ఆహ్వానం ప‌లికారు.