Vijaya Sai Reddy: ద‌స‌రా అయిపోయింది.. చంద్ర‌బాబుకి బైబిల్ ఇవ్వండి

Vijaya Sai Reddy satire on chandrababu naidu

Vijaya Sai Reddy: ద‌స‌రా న‌వ‌రాత్రుల స‌మ‌యంలో తిరుమ‌ల ల‌డ్డూ గురించి వివాదం సృష్టించి డైవర్ష‌న్ పాలిటిక్స్‌కి పాల్ప‌డిన ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుకి ఇప్పుడు అర్జెంట్‌గా బైబిల్ కావాలంటూ సెటైర్ వేసారు వైఎస్సార్ కాంగ్రెస్ నేత విజ‌య సాయిరెడ్డి. “” ముఖ్యమంత్రి చంద్రబాబు మనోగతం! పవిత్ర రంజాన్, మిలాది-ఉన్-నభి అయిపోయాయి. పవిత్ర దసరా అయిపోవస్తుంది. తదుపరి అర్జెంట్‌గా బైబిల్ కావాలి. ఏక్కడ, ఎక్కడ దొరుకుతుంది ఫ్రెండ్స్……. పవిత్ర క్రిస్మస్ వస్తుందిగా వేషం మార్చాలి…..ఊసరవెల్లి రాజకీయాలు “” అంటూ విజ‌య సాయి ట్వీట్ చేసారు.