Purandeswari: ఉమ్మడి సీఎం అభ్యర్థిని కేంద్ర కమిటీ నిర్ణయిస్తుంది

AP: BJP, జ‌న‌సేన (janasena) పొత్తు కొన‌సాగుతుంద‌ని, ఉమ్మడి సీఎం అభ్యర్థిని కేంద్ర కమిటీ నిర్ణయిస్తుందని అన్నారు ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి (purandeswari). రానున్న ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల్లో ఎలాగైనా గెల‌వాల‌న్న కసితో ఉన్న జ‌న‌సేన‌..BJPతో పొత్తు పెట్టుకున్న విష‌యం తెలిసిందే. TDP, జ‌న‌సేన క‌లిసి BJPతో పొత్తు అనుకున్నాయి కానీ BJP మాత్రం TDPని దూరం పెట్టి జ‌న‌సేన‌ను అక్కున చేర్చుకుంది. ఇటీవ‌ల NDA కూట‌మిలోకి కూడా జ‌న‌సేన‌కు (janasena) ఆహ్వానం అందింది,