Vijayawada Floods: ఎవ‌రు ఎంత దానం చేసారు?

stars who donated to vijayawada flood victims

Vijayawada Floods: భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల‌తో విజ‌య‌వాడ విల‌య‌వాడగా మారింది. ఆంధ్ర‌ప్రదేశ్ రాష్ట్ర ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు అన్ని ప‌నులు ప‌క్క‌న‌పెట్టి నాలుగు రోజులుగా వ‌ర‌ద ప్రాంతాల్లోనే ప‌ర్య‌టిస్తున్నారంటే ఏ రేంజ్‌లో విజ‌య‌వాడ ముంపుకు గురైందో తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో టాలీవుడ్‌కి చెందిన న‌టీన‌టులు త‌మకు తోచినంత సాయం చేసారు. ఇంత‌కీ ఎవ‌రు ఎంత సాయం చేసారంటే..

ప‌వ‌న్ క‌ళ్యాణ్ – 6 కోట్లు

మ‌హేష్ బాబు – 1 కోటి

నంద‌మూరి బాల‌కృష్ణ – 1 కోటి

ప్ర‌భాస్ – 2 కోట్లు

ఎన్టీఆర్ – 1 కోటి (తెలంగాణ‌కు స‌గం)

సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ – 30 ల‌క్ష‌లు (స‌గం తెలంగాణ‌కు)

రామ్ చ‌ర‌ణ్ – 2 కోట్లు (తెలంగాణ‌, ఆంధ్ర‌కు క‌లిపి)

అల్లు అర్జున్ – 2 కోట్లు (తెలంగాణ‌, ఆంధ్ర‌కు క‌లిపి)

విశ్వ‌క్ సేన్ – 10 ల‌క్ష‌లు (స‌గం తెలంగాణ‌కు)

త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ – 50 ల‌క్ష‌లు

సందీప్ కిష‌న్ – ఆహారం పంపిణీ చేసాడు

అన‌న్య నాగ‌ళ్ల – 5 ల‌క్ష‌లు (టాప్ హీరోయిన్లు ఎవ్వ‌రూ సాయం చేయ‌లేదు)