Samantha: సెల్ఫీ దిగి గాగుల్స్‌తో పారిపోయింది..!

Hyderabad: టాలీవుడ్ క్వీన్ స‌మంత (samantha) ఒక ఏడాది పాటు సినిమాల నుంచి బ్రేక్ తీసుకుంది. మ‌యోసైటిస్‌తో బాధ‌ప‌డుతున్న సామ్.. ట్రీట్మెంట్ కోసం బ్రేక్ తీసుకుంది. ఈ గ్యాప్‌లో త‌న ఫ్రెండ్‌లో ఇండోనేషియాలోని బాలిలో ఎంజాయ్ చేస్తోంది. అయితే బాలి నుంచి సామ్ ఓ ఫ‌న్నీ సెల్ఫీ షేర్ చేసింది. ఓ కోతి స‌మంత ఒళ్లో కూర్చుని మ‌రీ ఫొటోకు పోజ్ ఇచ్చింది. ఆ త‌ర్వాత సామ్ పెట్టుకున్న గాగుల్స్ తీసుకుని పారిపోయింద‌ట‌. ఈ విష‌యాన్ని స‌మంత (samantha) ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఇక సామ్, విజ‌య్ దేవ‌ర‌కొండ‌ యాక్ట్ చేసిన ఖుషి సినిమా త్వ‌ర‌లో రిలీజ్ అవ‌బోతోంది. బ్రేక్ త‌ర్వాత సామ్ వేరే సినిమాల‌కు సైన్ చేసే అవ‌కాశం ఉంది.

samantha
samantha