పవన్ కళ్యాణ్ గెలవడంతో కాలినడకన తిరుమలకు సాయి ధరమ్ తేజ్

Sai Dharam Tej walks tirumala steps as his uncle won in elections

Sai Dharam Tej: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల్లో జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ గెల‌వాల‌ని.. అల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్ తిర‌మ‌ల శ్రీవారిని మొక్కుకున్నారు. త‌న మామ గెలిస్తే తిరుమ‌ల కొండ ఎక్కుతాన‌ని మొక్కుకున్నారు. కోరిక నెర‌వేర‌డంతో ఈరోజు తెల్ల‌వారుజామున ఆయ‌న తిరుమ‌ల కొండెక్కి శ్రీవారిని ద‌ర్శించుకున్నారు.