Ram Charan: పిఠాపురంలో 10 ఎక‌రాల భూమి కొన్న చ‌ర‌ణ్‌

ram charan bought 10 acres of land in pithapuram

Ram Charan: మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్ చ‌ర‌ణ్ బాబాయ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ అడ్డాలో భూమి కొనుగోలు చేసాడు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ నియోజ‌క‌వ‌ర్గం అయిన పిఠాపురంలో చ‌ర‌ణ్ దాదాపు ప‌ది ఎక‌రాల భూమిని కొనుగోలు చేసాడు. ఈ ప‌ది ఎక‌రాల్లో అపోలో హాస్పిట‌ల్ నిర్మించాల‌ని సన్నాహాలు చేస్తున్నార‌ట‌.