Karnataka Elections: మెజార్టీ మార్క్ దాటేసిన కాంగ్రెస్!

Bengaluru: క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల(karnataka elections) కౌంటింగ్ కొన‌సాగుతోంది. క‌ర్ణాట‌క‌లోని(karnataka) 224 స్థానాల్లో ఈ నెల 11న ఎన్నిక‌లు జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టివ‌ర‌కు పోస్ట‌ల్ ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్(congress) మెజార్టీ మార్క్ (113 సీట్స్) దాటేసింది.. 224 నియోజ‌క‌వ‌ర్గాల‌కు నిర్వ‌హించిన ఎన్నిక‌ల్లో పోలింగ్ 73.19 శాతం న‌మోదైంది.  ఇప్ప‌టివ‌ర‌కు వ‌చ్చిన రిజ‌ల్ట్స్ ప్ర‌కారం.. BJP 73, కాంగ్రెస్ 115, JDS 28, ఇత‌రులు 8 చోట్ల లీడింగ్‌లో ఉన్నారు.