Pawan Kalyan: సీఎం ప‌వ‌న్ అంటూ శంకుస్థాప‌న‌లు!

Ap: ఎన్నిక‌లు(elections) జ‌ర‌గ‌క‌ముందే ఆంధ్రప్ర‌దేశ్(ap) రాష్ట్రానికి ప‌వ‌న్ క‌ళ్యాణ్‌నే(pawan kalyan) ముఖ్య‌మంత్రి అని ఫిక్స్ అయిపోయారు జ‌న‌సేన(janasena) నేత‌లు. నెల్లూరులో స‌ర్వేపల్లి కాలువపై మినీ బైపాస్ రోడ్డు, బాలాజీ న‌గ‌ర్‌ల‌ను క‌లిపి బ్రిడ్జ్ నిర్మించ‌బోతున్న‌ట్లు శిలాఫ‌ల‌కాన్ని త‌యారుచేసి ముఖ్యమంత్రి ప‌వ‌న్ కళ్యాణ్ పేరును రాయించారు. ఆయ‌న సీఎం అయ్యాక చేయ‌బోయే శంకుస్థాప‌న‌ల్లో ఇది కూడా ఒక‌టి ఆయన చేయబోయే పనులకు ముందుగానే శంకుస్థాపనలు చేసేస్తున్నారు జనసేన అభిమానులు.