Chandrababu: ఓడిపోతార‌ని భ‌య‌ప‌డుతున్నారా?

Hyderabad: ఇటీవ‌ల జ‌నసేన(janasena) అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌(pawan kalyan).. టీడీపీ(tdp) అధినేత చంద్ర‌బాబు నాయుడి(chandrababu naidu)ని క‌లిసిన సంగ‌తి తెలిసిందే. ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకోనున్నాయి అని ఎప్ప‌టినుంచో వార్త‌లు వెలువ‌డుతున్న నేప‌థ్యంలో వీరిద్ద‌రూ క‌ల‌వ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అయితే వీరు క‌ల‌వ‌డంపై ycp నేత‌లు కొంద‌రు త‌ప్పుడు కామెంట్లు చేస్తున్నారు. పొత్తు పెట్ట‌కోవ‌డానికే ప‌వ‌న్(pawan)..చంద్ర‌బాబును(chandrababu) క‌లిసాడ‌ని, డ‌బ్బుల కోసం అమ్ముడుపోయే ప‌నులు చేస్తున్నార‌ని ప‌లువురు అన్నారు. దీనిపై తాజాగా చంద్ర‌బాబు స్పందించారు. “నేను ప‌వ‌న్‌ని క‌లిస్తే మీకేంటి? ఓడిపోతామ‌ని భ‌య‌ప‌డుతున్నారా? మీరు భ‌య‌ప‌డుతున్నారనో లేదా మీరేదో అనుకుంటార‌నో నేను ఎందుకు క‌ల‌వ‌కూడ‌దు?” అన్నారు. పూర్తి వార్త కోసం వీడియో క్లిక్ చేయండి.