Heritage Foods: 200 కోట్ల‌తో తెలంగాణ‌లో ఐస్‌క్రీం త‌యారీ సంస్థ‌

heritage foods company in shamirpet

Heritage Foods: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడ‌కు చెందిన హెరిటేజ్ ఫుడ్స్ సంస్థ తెలంగాణ‌లో 200 కోట్ల పెట్టుబ‌డితో ఐస్‌క్రీం త‌యారీ కంపెనీని ప్రారంభించ‌నుంది. తెలంగాణ‌లోని షామిర్‌పేట‌లో ఈ ప‌రిశ్ర‌మ రాబోతున్న‌ట్లు చంద్ర‌బాబు ప్ర‌క‌టించారు. నవంబ‌ర్ 2025 క‌ల్లా ఈ ప‌రిశ్ర‌మ అందుబాటులోకి వ‌స్తుంద‌ని అన్నారు. హెరిటేజ్ ఐస్‌క్రీంకి ఎక్కువ డిమాండ్ ఉన్న నేప‌థ్యంలో ఈ నిర్ణ‌యం తీసుకున్నార‌ట‌.