Sitaram Yechury: భౌతిక‌కాయాన్ని ప‌రిశోధ‌న‌కు ఇచ్చేసిన కుటుంబీకులు

sitaram yechury body donated for research

Sitaram Yechury: CPI(M) అధినేత సీతారామ్ యేచూరి ఈరోజు తుది శ్వాస విడిచారు. నెల రోజులుగా ఛాతి ఇన్‌ఫెక్ష‌న్‌తో బాధ‌ప‌డిన ఆయ‌న్ను ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేర్పించి చికిత్స అందించారు. దాదాపు రెండు వారాలుగా వెంటిలేట‌ర్‌పై ఉన్న ఆయ‌న ఈరోజు క‌న్నుమూసారు. అయితే సీతారామ్ యేచూరీ భౌతిక‌కాయాన్ని కుటుంబీకులకు అప్ప‌గించ‌లేదు. ఆ భౌతిక‌కాయాన్ని ప‌రిశోధ‌న‌ల నిమిత్తం హాస్పిట‌ల్‌లోనే ఉంచాల‌ని బంధువులు నిర్ణ‌యించుకున్నారు.