Kadapa: నిమ‌జ్జ‌నం వేళ విషాదం

2 died while immersing ganesh idol in kadapa

Kadapa: క‌డ‌ప‌లో విషాదం చోటుచేసుకుంది. వినాయ‌కుడిని నిమ‌జ్జ‌నం చేస్తున్న స‌మ‌యంలో ఇద్ద‌రు యువ‌కులు మృతిచెందారు. వీరపునాయునిపల్లె మండలం మొగమూరు వాగులో వినాయక నిమజ్జనం చేస్తుండ‌గా.. వినాయకుడి విగ్ర‌హం కింద పడి వంశీ, రాజా అనే ఇద్దరు యువకులు మృతిచెందారు. దాంతో అక్క‌డే ఉన్న స్నేహితులు వెంట‌నే వారి మృత‌దేహాల‌ను వెలికి తీసారు.