Palnadu: YSRCP నేత‌పై హ‌త్యాయ‌త్నం

murder attempt on ysrcp netha in palnadu

Palnadu: పల్నాడు జిల్లాలో YSRCP నేతపై హత్యాయత్నం జ‌రిగింది. పల్నాడు జిల్లా క్రోసూరు మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ ఈదా సాంబి రెడ్డిపై హత్యాయత్నం జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. అర్ధరాత్రి దారి కాచి ఆయ‌న‌పై దుండగులు దాడికి పాల్ప‌డిన‌ట్లు స‌మాచారం. అమరావతి మండలం ఉంగుటూరు వంతెన వద్ద ఈ ఘ‌ట‌న‌ చోటుచేసుకుంది. ఆయ‌న్ను గుంటూరులోని ప్రైవేట్ ఆస్పత్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు.