శ్రీవారి స‌న్నిధిలో ఏపీ సీఎం.. గ్యాల‌రీ కోసం క్లిక్ చేయండి

chandrababu naidu visits tirumala with family

Chandrababu Naidu: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన అనంత‌రం చంద్ర‌బాబు నాయుడు కుటుంబ స‌మేతంగా తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకున్నారు. నిన్న రాత్రి ప్ర‌త్యేక విమానంలో రేణిగుంటకు చేరుకున్న చంద్ర‌బాబు అక్క‌డి నుంచి వీఐపి కాన్వాయ్‌లో తిరుమ‌ల చేరుకున్నారు. ఈరోజు ఉద‌యం కుటుంబంతో క‌లిసి శ్రీవారిని ద‌ర్శించుకున్నారు.