పిఠాపురంలో టీడీపీ, జనసేన కార్యకర్తల మధ్య గొడవ

clashes between tdp and janasena in Pithapuram

Pithapuram: జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిన పిఠాపురంలో జ‌న‌సేన‌, తెలుగు దేశం పార్టీ కార్య‌క‌ర్త‌ల మ‌ధ్య ర‌చ్చ చోటుచేసుకుంది. తటిపర్తి గ్రామంలోని అపర్ణ దేవి అమ్మవారు బాధ్యతల విష‌యంలో జనసేన తెలుగు దేశం పార్టీ కార్యకర్తల మధ్య గొడవ జ‌రిగింది.
ఆలయ నిర్వహణ కమిటీ బాధ్యతలు మాకు కావాలంటే మాకు కావాలని తెలుగు దేశం పార్టీ, జనసేన కార్యకర్తలు ఘ‌ర్ష‌ణ పడ్డారు.