Ravindranath Reddy: చంద్ర‌బాబు సింగ‌పూర్‌లో EVM బార్ కోడ్స్ మార్చేసారు

Ravindranath Reddy says chandrababu naidu tampered evm barcodes

Ravindranath Reddy: తెలుగు దేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు ఎన్నిక‌ల పోలింగ్‌కి ముందు 15 రోజుల పాటు సింగ‌పూర్ వెళ్లాడ‌ని.. ఆ స‌మయంలోనే ఈవీఎం బార్‌కోడ్లు మార్చేసార‌ని అన్నారు వైఎస్సార్ కాంగ్రెస్ నేత‌, మాజీ సీఎం జ‌గ‌న్ మేన‌మామ ర‌వీంద్ర‌నాథ్ రెడ్డి. అలా బార్‌కోడ్ల‌ను స్కాన్ చేసి మార్చడం వ‌ల్ల ఓట్ల‌న్నీ తెలుగు దేశం, జ‌న‌సేన‌, భార‌తీయ జ‌న‌తా పార్టీల‌కు ప‌డ్డాయ‌ని లేదంటే మ‌రోసారి జ‌గ‌నే ముఖ్య‌మంత్రి అయ్యేవాడ‌ని పేర్కొన్నారు.