AP Assembly Election Results: 20 ఏళ్లుగా గెల‌వ‌ని సీట్ల‌లో ముందంజ‌లో TDP

tdp leading in 30 and ysrcp in 1

 

AP Assembly Election Results:  ఈసారి ఎన్నిక‌ల ఫ‌లితాలు స‌ర్‌ప్రైజింగ్‌గా ఉన్నాయి. దాదాపు 20 ఏళ్లుగా తెలుగు దేశం పార్టీ గెలుస్తూ రాని మైదుకూరు, పూతలపట్టు నియోజకవర్గాలలో ఈసారి పార్టీ ముందంజ‌లో ఉంది. ఇప్ప‌టివ‌ర‌కు దాదాపు 30 సీట్ల‌లో తెలుగు దేశం పార్టీ అధిక్యంలో ఉండ‌గా.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం కేవ‌లం 1 సీటులోనే ముందంజ‌లో ఉంది. జ‌న‌సేన మూడు స్థానాల్లో ముందంజ‌లో ఉంది.