Kuppam: ముందంజ‌లో చంద్ర‌బాబు నాయుడు

chandrababu naidu leading in kuppam

 

Kuppam: ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల కౌంటింగ్ ప్ర‌క్రియ‌లో భాగంగా.. తెలుగు దేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు కుప్పం నుంచి ఆధిక్యంలో ఉన్నారు. 1500ల‌కు పైగా ఓట్ల‌తో చంద్ర‌బాబు ముందంజ‌లో ఉన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి భ‌ర‌త్ బ‌రిలోకి దిగారు. కుప్పంలో చంద్ర‌బాబుని ఎలాగైనా ఓడించాల‌ని జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి విప‌రీతంగా ఖర్చు చేసారు. చూడ‌బోతే ఆ కృషి అంతా విఫ‌లం కాబోతున్న‌ట్లు అనిపిస్తోంది.