ట్యాంకులో శవం..పది రోజులుగా అవే నీళ్లు తాగుతున్న న‌ల్గొండ‌ ప్రజలు

dead body found in nalgonda municipal water tank

Nalgonda:  నల్లగొండ మున్సిపాలిటీలోని 11 వార్డ్ పాతబస్తీ హిందూపూర్ వాటర్ ట్యాంకులో శవం ల‌భ్య‌మైంది. ఇదే నీళ్లను గత పది రోజులుగా నల్లగొండ మున్సిపాలిటీ ప్రజలు తాగుతున్నారు. వాటర్ ట్యాంకులో వాటర్ చెక్ చేయగా డెడ్ బాడీ ప్రత్యక్షమైంది. మృతదేహం హనుమాన్ నగర్‌కి చెందిన ఆవుల వంశీగా పోలీసులు గుర్తించారు.