Jogi Ramesh: ఎగ్జిట్ పోల్స్ త‌ర్వాత చంద్ర‌బాబు హాస్పిట‌ల్‌లో చేర‌తారు

Jogi Ramesh is very confident about exit polls

Jogi Ramesh:  ఈరోజు సాయంత్రం వెలువ‌డే ఎగ్జిట్ పోల్స్ చూసాక తెలుగు దేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు మూర్ఛ రోగంతో హాస్పిట‌ల్‌లో చేర‌తార‌ని అన్నారు వైఎస్సార్ కాంగ్రెస్ నేత జోగి ర‌మేష్‌. ఎగ్జిట్ పోల్స్ రాగానే తెలుగు దేశం, జ‌న‌సేన పార్టీల‌కు దిమ్మ తిరిగే బొమ్మ క‌న‌ప‌డుతుంద‌ని.. గెలుపు త‌మ‌దే అని ధీమా వ్య‌క్తం చేసారు.