Peddi Reddy: అందుకే మేం లోకేష్‌ని ప‌ప్పు అనేది

this is why we call nara lokesh pappu

Peddi Reddy:  విదేశాల‌కు పారిపోయి వ్యాపారాలు చేసుకోబోతున్నాం అని తెలుగు దేశం పార్టీ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ నారా లోకేష్ అంటున్నాడ‌ని.. ఇందుకే మేం అత‌న్ని పప్పు అని పిలుస్తామ‌ని అంటున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. వ్యాపారాల‌న్నీ విదేశాల్లోనే ఉన్నాయ‌ని.. కొత్త‌గా పెట్టేదేముంది అని లోకేష్ స్వ‌యంగా ఒప్పేసుకుంటున్నార‌ని.. ఇలాంటి వాడిని ప‌ప్పు అన‌క ఇంకేమంటార‌ని వెక్కిరించారు. ఎన్నిక‌ల్లో ఓడిపోబోతున్న నేప‌థ్యంలో తెలుగు దేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు విదేశాల‌కు పారిపోయార‌ని వైఎస్సార్ కాంగ్రెస్ నేత‌లు ఆరోప‌ణ‌లు చేస్తున్న నేప‌థ్యంలో నారా లోకేష్ పై విధంగా వ్యాఖ్యానించిన‌ట్లు తెలుస్తోంది.