పోలింగ్ బూత్‌ వ‌ద్ద గుండెపోటుతో ఇద్ద‌రు మృతి

AP Elections: పోలింగ్ కేంద్రంలో గుండెపోటుతో ఇద్దరు మృతిచెందిన ఘ‌ట‌న అశ్వారావుపేట మండలం వేదాంతపురంలో చోటుచేసుకుంది. కాశి వెంకటేశ్వరరావు(54) అనే ఓటర్ ఓటు‌ వేసి వెళ్తుండగా గుండెపోటుకు గురై మృతిచెంద‌గా.. అశ్వరావుపేట పేరాయి గూడెంలో ఎన్నికల విధులు నిర్వహిస్తూ హార్ట్ ఎటాక్ వల్ల శ్రీకృష్ణ(42) అనే వ్య‌క్తి మృతిచెందాడు.