Telangana: అధిష్టానం ప్రకటించకుండానే నామినేషన్..!

Telangana: క‌రీంన‌గ‌ర్ ఎంపీ అభ్య‌ర్ధిగా ఇంకా కాంగ్రెస్ నుంచి ఎలాంటి ప్ర‌క‌ట‌న రాలేదు. ఈ నేప‌థ్యంలో కాంగ్రెస్ టికెట్ త‌న‌కే వ‌స్తుంద‌న్న ధీమాతో హై క‌మాండ్ నుంచి ప్ర‌క‌ట‌న రాకుండా ఈరోజు క‌రీంన‌గ‌ర్ ఎంపీగా నామినేష‌న్ వేసారు వెలిచాల రాజేందర్ రావు. పైగా ఈ కార్య‌క్ర‌మంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణలు కూడా పాల్గొన‌డం గ‌మ‌నార్హం.

ALSO READ:

ఎంపీ ఎన్నిక‌ల్లో ఉచిత బ‌స్సు ప‌థ‌కం నిలిపివేత‌

Revanth Reddy: సీఎం ప‌ద‌వికి కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి మాత్ర‌మే అర్హుడు