Jagan Mohan Reddy: క‌న్ను పోయేదే.. వైద్యుల స్పంద‌న‌

Jagan Mohan Reddy: జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై విజ‌య‌వాడ‌లో జ‌రిగిన రాళ్ల దాడ‌లో ఆయ‌న ఎడ‌మ కంటిపై తీవ్రంగా గాయ‌మైంది. ర‌క్త‌స్రావం కావ‌డంతో వైద్యులు వెంట‌నే ప్ర‌థ‌మ చికిత్స చేసారు. ప్ర‌స్తుతం జ‌గ‌న్ బాగానే ఉన్నారు. అయితే జ‌గ‌న్ తృటిలో త‌ప్పించుకున్నార‌ని.. ఇంకాస్త కింద‌కి తగిలి ఉంటే క‌న్ను పూర్తిగా పోయే ప్ర‌మాదం ఉండేద‌ని వైద్యులు చెప్తున్నారు.